వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలను వెంటనే వసూలు చేయాలని గాదగోని చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వసూలు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.
Comments
Loading comments...
