Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్ డీపీలు మార్చి ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:47 PM కడపGeneral
వాట్సాప్ డీపీలు మార్చి ప్రభుత్వ ఉద్యోగుల నిరసన - Udayam
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, వాట్సాప్ డీపీలు మార్చి నిరసన తెలిపారు. 5 డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు చేపట్టి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...