వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి దాత డీవీకే గీతాకుమారి బుధవారం రూ.5 లక్షల విరాళం అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో ఈ మొత్తాన్ని అందించారు.
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు కాశి, వెంకటేశ్వరరావు, నరిశే సోమేశ్వరరావు తదితరులు పాల
Comments
Loading comments...

