వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల భవనానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎర్రగడ్డ గ్రామంలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
Comments
Loading comments...

