Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నంలో పెన్షనర్లకు సేవా కార్యక్రమం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:19 PM విశాఖపట్నంGeneral
గోపాలపట్నంలో పెన్షనర్లకు సేవా కార్యక్రమం - Udayam
గోపాలపట్నం మెయిన్‌ రోడ్డులో స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలో గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ పెన్షన్‌ స్కీం పెన్షనర్లకు సేవా కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు బెహరా భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డులో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్‌ అందేలా పార్టీ కృషి చేస్తుందని భాస్కరరావు తెలిపారు.

Comments

G
Loading comments...