వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ‘భూ భారతి’ పోర్టల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ రికార్డుల్లో అక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
వారి స్థానంలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించనుంది. శిక్షణ కోసం మండల కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ల వివరాలు పంపాలని ఆదేశించింది.
Comments
Loading comments...
