వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ శివారులోని గోదావరి నదిలో శనివారం ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని, మృతురాలి వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

