వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతర్వేది – టెక్కలిపాలెం రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్లు, సఖినేటిపల్లి – అంతర్వేది మార్గానికి రూ. 2.5 కోట్లు కేటాయించింది.
ఈ మేరకు ఆర్అండ్బీ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

