Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నదిలో జిల్లా ఇన్చార్జి మంత్రి పూజలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 6:46 PM నిర్మల్General
గోదావరి నదిలో జిల్లా ఇన్చార్జి మంత్రి పూజలు - Udayam
గోదావరి నదిపై బోట్లను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు తిరిగి బోట్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని బాసర గంగపుత్రులు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. గోదావరినే జీవనాధారంగా చేసుకుని సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయని బోట్ల రాకపోకలకు అనుమతులు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...