వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు గుడ్న్యూస్: ఇక మీసేవలోనే ఆ సేవలు

రైతులకు యూరియా బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ యాప్ల ద్వారా బుక్ చేసుకోలేని వారు కూడా ఇబ్బంది పడకుండా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఈ మేరకు యూరియా బుకింగ్ సౌకర్యాన్ని మీసేవ కేంద్రాలకు విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని వేలాది మంది రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.
Comments
Loading comments...