Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు శుభవార్త: ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపుపై తుది నిర్ణయం!

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 9:14 AM ఆల్ ఇండియా జాతీయ
ఉద్యోగులకు శుభవార్త: ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపుపై తుది నిర్ణయం! - Udayam Digital
ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. జీవన వ్యయం పెరిగినా 12 ఏళ్లుగా ఈ పరిమితి మారకపోవడంతో కార్మిక సంఘాల డిమాండ్ మేరకు కార్మిక శాఖ ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి ఆర్థిక శాఖ అనుమతించినట్లు సమాచారం. త్వరలోనే ఈ పెంపును అమల్లోకి తెచ్చేలా ఈపీఎఫ్ఓ ఏర్పాట్లు చేస్తోం ది. కనీస పింఛను పెంపు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

Comments

G
Loading comments...