వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. తాజాగా కుక్కల గుంపు పలు కోళ్లపై దాడి చేయడంతో అవి మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై బీజేపీ కార్యకర్త సరసాని అనిల్ రెడ్డి స్పందిస్తూ, పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు అప్రమత్తమై వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

