Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 6:38 AM అమరావతిGeneral
స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవం - Udayam
గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ 25 వసంతాల మైలురాయిని చేరుకుంది. ఈ రజతోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సోమవారం జరగనున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...