Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పసిడి పరుగులు

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 07, 2026 10:42 AM ఆల్ ఇండియా జాతీయ
భారత్‌లో పసిడి పరుగులు - Udayam Digital
దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం స్వల్ప పెరుగుదలను నమోదు చేసిన పసిడి ధరలు గరిష్ట స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. నేటి ఉదయం గణాంకాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,890 కాగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,37,400 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ధరలు మళ్లీ పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...