Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 రోజుల్లో రూ.18,870 పెరిగిన బంగారం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:24 PM జాతీయంవాణిజ్యం
23 రోజుల్లో రూ.18,870 పెరిగిన బంగారం - Udayam
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరిగాయి. ఆగస్టు 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,44,220 ఉండగా, ఆగస్టు 23న రూ.1,63,090కి చేరింది. అంటే 23 రోజుల్లో రూ.18,870 పెరిగింది. కిలో వెండి ధర కూడా రూ.35 వేలు పెరిగి రూ.2.70 లక్షలకు చేరింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరగొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...