వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వైద్య సహాయం అవసరమైన పేద కుటుంబానికి అండగా నిలిచారు. పోచంపల్లి మున్సిపాలిటీ రేవనపల్లి గ్రామానికి చెందిన కందె సువర్ణ చికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు.
అవసరమైన వారికి ప్రభుత్వ వైద్య సహాయం అందేలా కృషి కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

