వార్తలకు తిరిగి వెళ్లండి
ఆసియా రిలే ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం
Shruthi Jun 22, 2026 7:10 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

చైనాలో జరిగిన ఆసియా రిలే ఛాంపియన్షిప్లో భారత మహిళల 4x100మీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రబాని, స్నేహ, సుధేష్ణ, తమన్నా బృందం 43.85 సెకన్లతో సీజన్ బెస్ట్ ప్రదర్శనను నమోదు చేసింది.
మిక్స్డ్ 4x400మీ విభాగంలో భారత్ రజతం గెలవగా, మిక్స్డ్ 4x100మీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో పలు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
Comments
Loading comments...