Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొడవలు వద్దు.. రాజీ ముద్దు: ఎస్సైచల్ల రాజు

Follow Udayam on Google
madhu Sep 01, 2026 11:22 AM ములుగుGeneral
గొడవలు వద్దు.. రాజీ ముద్దు: ఎస్సైచల్ల రాజు - Udayam
రాజీమార్గం ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవాలని ఎస్సై చల్ల రాజు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు ములుగు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్, ఘర్షణ, చీటింగ్, వివాహాలకు సంబంధించిన పలు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించు కోవచ్చన్నారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.

Comments

G
Loading comments...