Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొడ్డలితో కుమారునిపై తండ్రి దాడి..ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు

Follow Udayam on Google
hari Aug 08, 2026 8:43 PM రాజన్న సిరిసిల్లక్రైమ్
గొడ్డలితో కుమారునిపై తండ్రి దాడి..ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది.గుడిపేట రాఘవులు తన కుమారుడు రాజేందర్‌పై గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన రాజేందర్ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...