వార్తలకు తిరిగి వెళ్లండి

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ప్రవాహం మరింత ఉద్ధృతమవుతోంది.
గురువారం ఉదయానికి గోదావరి నీటిమట్టం 27 అడుగులకు చేరింది. ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...
