వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరదల నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు.
ప్రజలు నదిలోకి దిగవద్దని ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 08744-241950ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

