వార్తలకు తిరిగి వెళ్లండి

గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.23,731 కోట్ల వ్యయంతో అమలు చేసే ఈ పథకం ద్వారా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
వ్యవసాయ వ్యర్థాలు, పశువుల వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను శుద్ధ ఇంధనం, సేంద్రీయ ఎరువులుగా మార్చడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. 2026-27 నుంచి 2035-36 వరకు పథకం అమలు కానుంది.
Comments
Loading comments...
