వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం విమానాశ్రయం వద్ద ఎయిర్పోర్టు నిర్వాసితుల శాంతియుత నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారంపై తహశీల్దార్ హామీ ఇవ్వాలని కోరిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తరలించారు. వెంకటేశ్వర్లను సీఐ ఈడ్చుకెళ్లారని వారు ఆరోపించారు.
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

