వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందరావుపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పస్రా ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం జరగనుంది.
మండపాల వద్ద భద్రతా చర్యలు, శాంతిభద్రతలపై చర్చించనున్నారు. ప్రతి మండపం నుంచి కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎస్సై కోరారు.
Comments
Loading comments...

