వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలోని పద్మశాలి ఆధ్వర్యంలో భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో వెలసిన గణపతి ఐదు రోజులపాటు పూజలందుకొని ఈరోజు నిమజ్జనానికి కదిలాడు.
చిన్నారుల కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. పట్టుచీరను నేస్తున్నట్లు అలంకరించిన గణపతి అందరిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పద్మశాలిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

