వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: గణేష్ నిమజ్జనం వేళ కూకట్పల్లి ఐడీఎల్ చెరువు నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లను CMC కమిషనర్ సృజన పరిశీలించారు.
భక్తుల రద్దీ, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలపై సమీక్షించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నిరంతరం చెత్త తొలగింపు పనులు జరిగేలా తగిన సిబ్బందిని, యంత్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆమె ఆదేశించారు.
Comments
Loading comments...

