Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజిపాలెంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 2:37 PM బాపట్లGeneral
గంజిపాలెంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ - Udayam
చీరాల మండలం గంజిపాలెంలో గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్‌నాథ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...