వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సేవిస్తున్న 31 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గంజాయి విక్రయించే వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు.
నిందితుడిని రిమాండ్కు తరలించగా, గంజాయి సేవించిన యువకులపై కేసులు నమోదు చేసి డీ-అడిక్షన్ సెంటర్లకు పంపే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

