వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పనసపండ్ల మాటున 387.128 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన ఇద్దరితో పాటు, తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిపై PD యాక్ట్ నమోదు చేశారు.
ఈ కేసులో నిందితుల సంఖ్య 4కు చేరింది. సమాజానికి హాని కలిగించే మాదకద్రవ్యాల ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.
Comments
Loading comments...

