Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యల: ఎస్పీ

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 8:59 AM రాజన్న సిరిసిల్లGeneral
గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యల: ఎస్పీ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లాఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ సుమన్‌రావుకు డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల వినియోగార్థం క్యారం, చెస్ బోర్డులను అందజేశారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...