Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగమ్మ వాగు బ్రిడ్జిపై కూరుకుపోయిన లారీలు

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 12:51 PM కామరెడ్డిGeneral
గంగమ్మ వాగు బ్రిడ్జిపై కూరుకుపోయిన లారీలు - Udayam
రామారెడ్డి గంగమ్మ వాగు బ్రిడ్జిపై మంగళవారం రెండు లారీలు మట్టిలో కూరుకుపోయాయి. గత రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ, దానికి అనుసంధానంగా సరైన రోడ్డు నిర్మించకపోవడంతో వర్షాలకు మట్టి బురదగా మారి వాహనాలు దిగబడుతున్నాయి. అధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...