వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గండికోట మైసమ్మకు శుక్రవారం రాత్రి గ్రామస్థులు అత్యంత వైభవంగా బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు కొత్త కుండలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, విన్సాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

