వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ ర్యాగారి భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారిచే రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు శిబిరం కొనసాగుతుంది.
అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఆధార్, రేషన్ కార్డులతో హాజరు కావాలి అని పేర్కొన్నారు
Comments
Loading comments...

