Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలంలోని ఉపాధ్యాయులు హైదరాబాద్ సభకు తరలిరావాలి

Follow Udayam on Google
D GANESH Aug 18, 2026 5:11 PM మహబూబ్‌నగర్General
గండీడ్ మండలంలోని ఉపాధ్యాయులు హైదరాబాద్ సభకు తరలిరావాలి - Udayam
గండీడ్ మండలం చిన్నవార్వాల్‌లో చలో హైదరాబాద్ బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. ఆగస్టు 23న TSCPSEU ఆధ్వర్యంలో నిర్వహించే సభకు గండీడ్ మండలంలోని ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి, మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య, పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, కె.వెంకటయ్య, కే.బాలయ్య, సావిత్రి, స్వాతి, బి.మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...