Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేటలో ధర్నా

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 3:06 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేటలో ధర్నా - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు, విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ.. గంభీరావుపేట లింగన్నపేట వెళ్లే రహదారిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.

Comments

G
Loading comments...