వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు ముస్తఫా నగర్ గ్రామంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక ఎస్సై శ్రీకాంత్ శనివారం సాయంత్రం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
లోతు ఉన్న చెరువులోకి వెళ్లకుండా గణేష్ నిమర్జనం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

