వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లోబరీనా కేటీఆర్ బినామీనే: సీఎం రేవంత్

గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బినామీ అని, 2019 ఇంటెర్ పరీక్షల వైఫల్యంతో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కారణమైన ఆ సంస్థపై కేటీఆరే సీసీఎస్లో ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నప్పుడు అధికారంలో ఉన్న భారాస అప్పట్లో కాఫర్ డ్యామ్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...