వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ పాఠశాలలో బాలికపై అసభ్య ప్రవర్తన జరిగిందని బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు.
పేరెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్పై ఆరోపణలు రావడంతో విద్యాశాఖ నివేదిక కోరింది. ఫిర్యాదు అందిందని, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
