Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనులపై దాడులపై సమగ్ర విచారణ జరపాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:59 PM గుంటూరుGeneral
గిరిజనులపై దాడులపై సమగ్ర విచారణ జరపాలి - Udayam
ఆదివాసీలు, గిరిజనులపై వరుస దాడులు ఆందోళనకరమని రిటైర్డ్ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ అన్నారు. బుధవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ... చీరాల, చెరుకుపల్లి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...