Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 2:54 PM నాగర్ కర్నూల్General
గిరిజన బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ - Udayam
అచ్చంపేట మండలంలోని ఐనోల్ గ్రామ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి వారికి అందుతున్న వసతులు, విద్యా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

Comments

G
Loading comments...