వార్తలకు తిరిగి వెళ్లండి
గిన్నిస్ రికార్డు విజేతలకు ఎమ్మెల్యే సన్మానం.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న కరాటే విద్యార్థులను ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.
విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ క్రమశిక్షణ, కఠోర సాధనతో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కోచ్లు, తల్లిదండ్రులు, నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
Comments
Loading comments...