Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిఫ్ట్ పార్సెల్ పేరుతో రూ.1.5 లక్షల మోసం

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 9:29 AM ఆల్ ఇండియా క్రైమ్
గిఫ్ట్ పార్సెల్ పేరుతో రూ.1.5 లక్షల మోసం - Udayam Digital
గిఫ్ట్ పార్సెల్‌లో బంగారం పంపుతున్నామని నమ్మించి రూ.1.5 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, తెలంగాణ, విశాఖపట్నంలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఓ నైజీరియా పౌరుడు ఉన్నాడు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...