వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్లో విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ గ్రాడ్యుయేషన్ డేలో కేటీఆర్ పాల్గొన్నారు. యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఇంజనీర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులను కించపరిచేలా సీఎం రేవంత్ మాట్లాడటం సరికాదన్నారు.
సాంకేతికత వేగంగా మారుతున్నందున కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని, వైఫల్యాలకు భయపడకుండా రిస్క్ తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

