వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మాజీ సీఎం 17వ వర్ధంతి నీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు .
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు మరువలేనివనీ కొనియాడారు .
Comments
Loading comments...

