వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
అనంతరం భజన కార్యక్రమాలు చేపట్టారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

