Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 10:45 PM నిజామాబాద్General
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - Udayam
మాక్లూర్ మండలం అమ్రాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-09 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత గురువులను కలుసుకున్న విద్యార్థులు పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు మధుర, కంచన, ప్రమోద్, పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...