Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ముగిసిన ధర్మ రక్షణ సభ

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 9:02 PM హైదరాబాద్General
ఘనంగా ముగిసిన ధర్మ రక్షణ సభ - Udayam
గోషామహల్ నియోజకవర్గంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ రక్షణ సభ ఘనంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, యువకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...