Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా గండికోట మైసమ్మ కు బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 28, 2026 8:12 PM నాగర్ కర్నూల్General
ఘనంగా గండికోట మైసమ్మ కు బోనాలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి లో శుక్రవారం రాత్రి గండికోట మైసమ్మ కు బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి డప్పు, శివసత్తుల పూనకాలతో గ్రామ బొడ్రాయి చుట్టూ తిరిగి, గండికోట మైసమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం గ్రామంలోని రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను గుడి చుట్టూ తిప్పారు.

Comments

G
Loading comments...