వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్, కలెక్టర్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

