Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GHMC కార్యాలయంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:51 PM హైదరాబాద్General
GHMC కార్యాలయంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణ - Udayam
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదనపు కమిషనర్ పి. ఉదయ్ కుమార్, ఐఏఎస్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన, గౌరవ వందనం అనంతరం హైదరాబాద్ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...